ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2022: ఇండియా పోస్ట్ ఆఫీస్ బంపర్ ఖాళీలను విడుదల చేసింది
దరఖాస్తుదారులు ఇండియా పోస్ట్ ఆఫీస్ రిక్రూట్మెంట్ 2022 నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తప్పనిసరిగా తెలుసుకోవాలి.
పోస్ట్మ్యాన్ పోస్టులకు ఇంటర్, మెయిల్ గార్డు పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి, ఎంటీఎస్ పోస్టులకు 45 శాతం మార్కులతో పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
అభ్యర్థుల వయసు 18 – 32 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది.
మరింత సమాచారం మరియు దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి